తైవాన్ ప్రజలకు అండగా ఉంటాం: మోదీ

55చూసినవారు
తైవాన్ ప్రజలకు అండగా ఉంటాం: మోదీ
తైవాన్ భూకంపంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషాద సమయంలో తైవాన్ ప్రజలకు అండగా ఉంటానని మోదీ స్పష్టం చేశారు. తైవాన్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా ఇప్పటివరకు 9 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్