తడిసి ముద్దయిన వరి ధాన్యం.. ఆందోళనలో రైతన్నలు

54చూసినవారు
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు ఆర్థిక సాయం చేయాలని ఆశిస్తున్నారు.

సంబంధిత పోస్ట్