స్వాతి మలివాల్‌‌‌ నన్ను కలవొచ్చు: ప్రియాంకా గాంధీ

79చూసినవారు
స్వాతి మలివాల్‌‌‌ నన్ను కలవొచ్చు: ప్రియాంకా గాంధీ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ బిభవ్ కుమార్‌ తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ స్వాతి మలివాల్‌కు అండగా ఉంటామని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ప్రకటించారు. ఒక మహిళగా పార్టీలకు అతీతంగా తాను మహిళలకు మద్దతిస్తున్నాను అన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు చేశారు. హత్రాస్, ఉన్నావ్ (గ్యాంగ్‌రేప్) ఘటనలపై ఏమి చేయని బీజేపీ నాయకులు ఇప్పుడు ఈ అంశంపై ఎలా మాట్లాడగలరు అని ఆమె ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్