ప్రజలు ఆశిస్తుందేంటి.. నేతలు చేస్తుందేంటి?

85చూసినవారు
ప్రజలు ఆశిస్తుందేంటి.. నేతలు చేస్తుందేంటి?
ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ తాము అభివృద్ధి చేశామని చెబుతున్నా.. తెలుగు ప్రజలు కూటమి, రేవంత్ కు అవకాశం ఇచ్చారు. ఏపీలో రాజధాని అభివృద్ధి, రాష్టంలో పెట్టుబడులు, అప్పులు లేకుండా చేయడం, సంపదను సృష్టించడం, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కల్పన.. ఇలాంటివి రాష్ట్ర ప్రజలు కోరుకుంటే గత జగన్ సర్కారు మాత్రం అప్పులు చేస్తూ సంక్షేమ పథకాలనే అభివృద్ధిగా చూపించింది. ఇక తెలంగాణలో ఉద్యోగాల కల్పన, ధనిక రాష్ట్రంగా చేయడం, పేపర్ లీకేజి లాంటి వాటిలో కేసీఆర్ సర్కారు ఫెయిల్ అవడంతో ప్రభుత్వం మారాల్సి వచ్చింది.

సంబంధిత పోస్ట్