ఇండియాలో అతిపిన్న వయస్సు గల MP ఎవరో తెలుసా..?

1058చూసినవారు
ఇండియాలో అతిపిన్న వయస్సు గల MP ఎవరో తెలుసా..?
సంజనా జాతవ్ (25) దళిత వర్గానికి చెందిన సభ్యురాలు. ఆమె రాజస్థాన్‌లోని భరత్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున విజయం సాధించింది. సంజనా జాతవ్ వయస్సు (25). జాతవ్ 51,983 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రాంస్వరూప్ కోలీపై విజయం సాధించారు. 18వ లోక్‌సభకు ఎన్నికైన అతి పిన్న వయస్కురాలైన పార్లమెంటు సభ్యులలో ఆమె ఒకరు. ఈమె 2019లో మహారాజా సూరజ్మల్ బ్రిజ్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్