ఆంజనేయస్వామికి చిరంజీవిగా ఉండేలా వరం ఎవరిచ్చారంటే?

77చూసినవారు
ఆంజనేయస్వామికి చిరంజీవిగా ఉండేలా వరం ఎవరిచ్చారంటే?
ఆంజనేయస్వామి సప్త చిరంజీవుల్లో ఒకరు. భూమిపై భౌతికంగా ఇప్పటికీ ఉన్న దైవం అని హిందువుల విశ్వాసం. పురాణాల ప్రకారం రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు.. శ్రీరాముడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు లంకకు వెళ్లి సీతాదేవి కన్నీరు తుడిచాడు. శ్రీరామచంద్రుడు త్వరలో వస్తాడని ధైర్యం చెప్తాడు. హనుమంతుడికి రాముడిపై ఉన్న అపారమైన భక్తిని చూసిన సీతమ్మ తల్లి రామభక్తుడైన హనుమంతుడిని చిరంజీవిగా మరణంలేని వ్యక్తిగా జీవించమని ఆశీర్వదించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్