ఈ కేసులో ఎవరెవరు లింక్ అయి ఉన్నారు?

550చూసినవారు
ఈ కేసులో ఎవరెవరు లింక్ అయి ఉన్నారు?
ఎస్ఐబీలో ఉన్న అధికారుల ద్వారా బీఆర్ఎస్ సర్కార్ ఈ ట్యాపింగ్ కు పాల్పడినట్టు స్పష్టమైతుంది. అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఈ నేరం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులు అరెస్ట్ అయ్యారు. ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నాడు.

సంబంధిత పోస్ట్