రేపు బీఎస్పీ అధినేత్రితో మాట్లాడుతా: కేసీఆర్

556చూసినవారు
BSP రాష్ట్ర అధ్య‌క్షుడు R.S. ప్ర‌వీణ్ కుమార్‌, BRS అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. BSPతో గౌర‌వ‌ప్ర‌ద‌మైన పొత్తు కుదిరింద‌ని స్ప‌ష్టం చేశారు. 'ప్ర‌వీణ్ కుమార్.. BSP హైక‌మాండ్‌తో మాట్లాడి అనుమ‌తి తీసుకున్నారు. ఆ త‌ర్వాత BRS, BSP క‌లిపి ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. సీట్ల స‌ర్దుబాటు, పొత్తు విధివిధానాలతో పాటు మిగ‌తా విష‌యాల‌న్ని రేపు, ఎల్లుండి ప్ర‌క‌టిస్తాం. రేపు BSP అధినేత్రి మాయావతితో మాట్లాడుతా.' అని అన్నారు.

సంబంధిత పోస్ట్