విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

546చూసినవారు
విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
ఒడిశాలోని కేంద్రపరా జిల్లా రాజేంద్ర నగర్ గ్రామంలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. నివాసంలో తండ్రి సిదాం మండల్ (50), తల్లి జయంతి మండల్ (45), కుమారుడు పరిఖిత్ (27) శవమై కనిపించారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికుల తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్