ట్రక్కు ఢీకొని స్కూటీపై వెళ్తున్న మహిళ స్పాట్‌డెడ్ (వీడియో)

76చూసినవారు
గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మహిళ స్కూటీపై వెళ్తుండగా ఆమెను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని
పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్