లాటరీలో రూ.31 కోట్లు గెలుచుకున్న మహిళ (Trending)

64చూసినవారు
లాటరీలో రూ.31 కోట్లు గెలుచుకున్న మహిళ (Trending)
ఈ మహిళ పేరు రోజ్ డోయల్ (73). ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ నివాసి. వెబ్‌సైట్ మెట్రో నివేదిక ప్రకారం వృద్ధురాలు రోజ్.. ఓమేజ్ అనే స్వచ్ఛంద సంస్థలో సభ్యురాలు. ఆమె ఆ సంస్థలో ప్రతి నెలా రూ.1000 పెట్టుబడి పెడుతుంది. వాస్తవానికి ఆ సంస్థ ఒక లక్కీ డ్రాను నిర్వహిస్తుంది. అయితే, ఈ లక్కీ డ్రాలో రోజ్ లక్ష పౌండ్లు (రూ.31కోట్లు) గెలుచుకుంది. బహుమతిగా ఆమెకు కార్న్‌వాల్ ప్రాంతంలోని ఒక విలాసవంతమైన ఐదు పడక గదుల ఇల్లు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్