పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా మహిళలు రూ.1.62 లక్షలు పొందవచ్చు

84చూసినవారు
పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా మహిళలు రూ.1.62 లక్షలు పొందవచ్చు
మహిళల కోసం పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ (PKCC) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. పశుపోషణ ద్వారా ఉపాధి పొందుతున్న మహిళలకు ప్రభుత్వం ఈ పథకం కింద రూ.1.62 లక్షలు అందజేస్తోంది. ప్రతి మండలానికి 300ల మంది మహిళలకు ఏటా ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఆసక్తి గల మహిళలు స్థానిక పశువైద్యాధికారి కార్యాలయంలో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్