భువనగిరి అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో మంగళవారం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం, అలంకరణ, అర్చనలు ఘనంగా చేశారు. అలాగే గో సేవ కార్యక్రమాలు అర్చకులు మిశ్రా ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో చీకటిమల్ల రాములు గురుస్వామి, ఏంకోజి, జగన్మోహన్, భాస్కర్, ధను, ఉపేశాచారి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.