కేసీఆర్ ఓట్ల కోసమే కదిలిండు: బీర్ల ఐలయ్య

54చూసినవారు
ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాని మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ఇప్పుడు ఓట్ల కోసమే ప్రజల్లోకి వస్తున్నాడని బుధవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. భువనగిరిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేలు, వేముల వీరేశం, చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్