మెగా డీఎస్సీపై వైసీపీ విమర్శలు.. నెటిజన్ల ఆగ్రహం

50చూసినవారు
మెగా డీఎస్సీపై వైసీపీ విమర్శలు.. నెటిజన్ల ఆగ్రహం
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు 16,347 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. 25వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో గొప్పలు చెప్పి 16 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారని, అందులో 6,100 పోస్టులు వైయస్ జగన్ ప్రభుత్వంలో ఇచ్చినవే అని వైసీపీ విమర్శలు గుప్పించింది. అయితే నెటిజన్లు ఆ విమర్శలను ఖండిస్తూ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్