25 ఏళ్ల‌కే పార్ల‌మెంట్‌కు ఎంట్రీ ఇవ్వనున్న యువ ఎంపీలు

1078చూసినవారు
25 ఏళ్ల‌కే పార్ల‌మెంట్‌కు ఎంట్రీ ఇవ్వనున్న యువ ఎంపీలు
తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నలుగురు యువ ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఆ నలుగురు ఎంపీల వయస్సు 25 ఏళ్లు మాత్రమే ఉంది. పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్.. సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై గెలుపొందగా, శాంభవి చౌదరీ, సంజన జాతవ్.. లోక్‌జనశక్తి, కాంగ్రెస్ పార్టీ టికెట్లపై విజయం నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్