మహిళలంతా జగన్ కే ఓటు వేశారు: అంబటి

జగన్ ను మళ్లీ సీఎం చేయాలనే తపన ఓటర్లలో కనిపించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గతం కంటే పోలింగ్ శాతం పెరిగితే దాన్ని పాజిటివ్ ఓటింగ్ గా పరిగణించాలని ఆయన చెప్పారు. మహిళలంతా జగన్ కే ఓటు వేశారని.. బంపర్ మెజార్టీతో మరోసారి సీఎం కాబోతున్నారని అంబటి అన్నారు. ఎంత మంది వచ్చినా జూన్ 4న వైసీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్