పల్నాడులో క్రాస్ ఓటింగ్

నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి లావు కృష్ణదేవరాయలు, అనిల్ కుమార్ బరిలో నిలవగా.. కృష్ణదేవరాయలు 1,59,729 ఓట్లతో గెలిచారు. ఈ పార్లమెంట్ పరిధిలోని చిలకలూరిపేట, పెదకూరపాడు, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎన్డీఏ అభ్యర్థులకు పోల్ అయిన ఓట్లు (8,27,203) కంటే.. ఎంపీ అభ్యర్థికి (8,07,996) తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్