ఏడు పదుల వయసు దాటిన అలుపెరగక ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి

ఏడు పదుల వయసు దాటిన కొంచెం కూడా అలుపెరగక రెట్టింపు ఉత్సాహంతో రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం కోసం ప్రతినిత్యం తపించే వ్యక్తి చంద్రబాబు నాయుడని తుమ్మలపెంట టిడిపి నాయకులు అన్నారు. శనివారం కావలి మండలం తుమ్మలపెంటలో జరిగిన చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు సందర్భంగా వారు మాట్లాడుతూ. చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ, సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ముందుకు వెళుతున్న వ్యక్తి అన్నారు.

సంబంధిత పోస్ట్