కావలిలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం

85చూసినవారు
కావలి పట్టణంలోని రెండో వార్డులో శనివారం సాయంత్రం వైసీపీ నేతలు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి గడపకు తిరుగుతూ వైసిపి ప్రభుత్వం లో పొందిన సంక్షేమ అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్