కావలిలో కావ్య కృష్ణారెడ్డి కుమార్తె ఎన్నికల ప్రచారం

కావలి పట్టణంలోని ఏడో వార్డులో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కుమార్తె సంహిత రెడ్డి ఆదివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్