బంగారు గరుడ వాహనంపై నరసింహుడు

రాపూరు మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన శ్రీపెనుశి‍ల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు బుధవారం శ్రీ వారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భముగా మూలమూర్తికిఅభిషేకము, చందనాలంకారముప్రత్యేక పుష్పాలంకరణ, విశేష నృసింహ హోమము, కళ్యాణోత్సవo నిర్వహించారు. అనంతరం ఆస్థాన బంగారు గరుడ సేవ ప్రధాన అర్చకులు , వేదపండితుల మంత్రోచ్చారణలతో ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్