రైల్వేలో 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 1092 టెక్నీషియన్ గ్రేడ్-1 (సిగ్నల్), 8052 టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులు ఉన్నాయి. పోస్టును అనుసరించి పది, ITI, డిప్లొమా/ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైన వారు ఏప్రిల్ 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు, పూర్తి వివరాల కోసం https://rrbsecunderabad.gov.in/ వెబ్సైట్ను సందర్శించండి.