రాజ్యాంగం వల్లే దేశానికి సేవ చేయగలుగుతున్నా: మోదీ

భారత రాజ్యాంగం కోట్లాది మందికి నమ్మకాన్ని, బలాన్ని, గౌరవాన్ని ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 'నా జీవితంలోని ప్రతి క్షణాన్ని డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ అందించిన భారత రాజ్యాంగంలోని విలువలను నిలబెట్టడానికి అంకితం చేశాను. రాజ్యాంగం వల్లే పేదరికంలో, వెనుకబడిన కుటుంబంలో పుట్టిన నాలాంటి వ్యక్తి దేశానికి సేవ చేయగలుగుతున్నారు' అని ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్