ఆర్టీసీ పనితీరుపై నేడు సీఎం రేవంత్ సమీక్ష

తెలంగాణ ఆర్టీసీ పనితీరుపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు తీరు, ప్రయాణికుల స్పందనతో పాటు ఇతర వివరాలు తెలుసుకోనున్నారు. అలాగే ఆర్టీసీ లోగో మార్పుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్