పపువా న్యూ గినియాకు పొంచి ఉన్న మరో ప్రమాదం

85చూసినవారు
పపువా న్యూ గినియాకు పొంచి ఉన్న మరో ప్రమాదం
పపువా న్యూ గినియాకు మరో ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. 7,900 మంది ప్రమాదం అంచున ఉన్నారని తెలిపారు. ఇటీవల కొండ చరియలు విరిగి పడిన ఘటనలో ఈ పసిఫిక్ ద్వీపంలోని దేశంలో 2వేల మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ 1 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. మరోవైపు పక్కనే ఉన్న ఆస్ట్రేలియా అత్యవసర సాయం అందించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్