తెలంగాణలో పోలింగ్ కు సర్వం సిద్ధం

తెలంగాణలో పోలింగ్ కు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా LS ఎన్నికలకు 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉప ఎన్నికకు అన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఉ.7 గంటల నుంచి సా. 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. రాష్ట్రంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9,900 ఉన్నాయి. 175 కంపెనీల కేంద్ర బలగాలు, తెలంగాణ పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్