తుక్కుగూడకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని మారుతి నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం హైదరాబాద్ లోని తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యం అన్నారు.

సంబంధిత పోస్ట్