జేపీ నడ్డా ర్యాలీకి అనుమతి నిరాకరణ

84చూసినవారు
జేపీ నడ్డా ర్యాలీకి అనుమతి నిరాకరణ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తమిళనాడు పోలీసులు షాకిచ్చారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయన శనివారం రాత్రి తిరుచ్చికి రానున్నారు. తిరుచ్చి గాంధీ మార్కెట్ నుంచి మలైకోట వరకు వాహన ర్యాలీకి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. తిరుచ్చి ప్రాంతంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుందని, ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్