ఓ అంధుడు రూ.400 కోట్ల కంపెనీకి ఎలా యజమాని అయ్యాడు?

శ్రీకాంత్ బొల్లా ఆయన జన్మనిచ్చిన తల్లిని, లోకాన్ని చూడలేకపోయారు కానీ ఈ ప్రపంచమంతా ఇప్పుడు ఆయన వైపు ఆసక్తిగా చూస్తోంది. మచిలీపట్నం సమీపంలోని సీతారాంపురం అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రీకాంత్ ఇప్పుడు సుమారు రూ.400 కోట్లు విలువ చేసే బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీకి యజమాని. అదెలా సాధ్యమైందో, ఆయన ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నారో ఈ వీడియోలో చూద్దాం.

సంబంధిత పోస్ట్