ఆరోపణలను కొట్టిపారేసిన ఎండీహెచ్ మసాలా

తమ ఉత్పత్తుల్లో పురుగుమందు ఆనవాళ్లు ఉన్నట్లు సింగపూర్, హాంకాంగ్ చేసిన ఆరోపణలను మసాలా దినుసుల కంపెనీ ఎండీహెచ్ ఖండించింది. అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఆరోపణలకు రుజువు లేదని పేర్కొంది. మరోవైపు ఎవరెస్ట్ కంపెనీ మాత్రం తమ ఫుడ్ ప్రొడక్ట్స్ సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ పరిశీలనలో ఉన్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్