చెన్నైలోని పెరంబూర్లో నారికురవర్లు అనే వ్యక్తులు మాంసం కోసం అమాయక పిల్లులను కిడ్నాప్ చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల చెన్నైలోని స్పర్ ట్యాంక్ రోడ్లో వీధి పిల్లులకు ఆహారం పెట్టే వ్యక్తి రాత్రి కిల్పాక్ చుట్టూ తిరుగుతూ పిల్లులకు ఆహారం ఇస్తూ పట్టుబడ్డాడు. అతడిని విచారించగా, ఆ వ్యక్తి నగరంలోని రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లో పిల్లులను మాంసం కోసం విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు.