పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

58చూసినవారు
పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం తెల్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను తప్పించబోయి ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులను కోటిలింగం (70), వెంకటేశ్వర్లు (72)గా గుర్తించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్