గురుకులలో 12 మంది విద్యార్థులకు అస్వస్థత

83చూసినవారు
గురుకులలో 12 మంది విద్యార్థులకు అస్వస్థత
కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారిని ఏలేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కలుషిత ఆహారమే ప్రమాదానికి కారణమని వైద్యులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్