కూటమికి 125 సీట్లు పక్కా: రఘురామ

53చూసినవారు
కూటమికి 125 సీట్లు పక్కా: రఘురామ
కూటమికి 125 సీట్లు రావడం పక్కా అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. శుక్రవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబంతో సహా అభిషేక సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీకి మంచి రోజులు రావాలని, సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్