వైసీపీకి 28, కూటమికి 57 శాతం పోస్టల్ ఓట్లు

77చూసినవారు
వైసీపీకి 28, కూటమికి 57 శాతం పోస్టల్ ఓట్లు
ఏపీలోని 25 ఎంపీ సెగ్మెంట్లలో 5.24 లక్షల పోస్టల్ ఓట్లు పోలవగా.. ఇందులో 4.14 లక్షల ఓట్లు ఎన్నికల విధుల్లోని ఉద్యోగులవి. వీటిలో అత్యధికంగా ఎన్డీఏకు 2.86 లక్షలు (57.10 శాతం), వైసీపీకి 1.41 లక్షలు (28.11 శాతం), ఇండియా కూటమికి 30,386 (6.05 శాతం) ఓట్లు దక్కాయి. దీన్ని బట్టి ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్