50 కిలోల బంగారం పట్టివేత

58చూసినవారు
50 కిలోల బంగారం పట్టివేత
సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో భారీగా బంగారం పట్టుబడింది. సోమవారం సోలూరు జిల్లాలోని కలపర్రు టోల్ గేట్ వద్ద అధికారులు 50 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడం వల్ల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల కోడ్‌లో భాగంగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ బంగారం పట్టుబడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్