జేసీ కుటుంబంపై కేసు నమోదు

59చూసినవారు
జేసీ కుటుంబంపై కేసు నమోదు
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో జేసీ కుటుంబ సభ్యులు విధ్వంసం సృష్టించారు. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దీపక్ రెడ్డి, జేపీ పవన్ రెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జేసీ కుటుంబ సభ్యులతో పాటు 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్