VIDEO: దర్శిలో పోలీసులపై రాళ్ళ దాడి.. పరుగులు తీసిన పోలీసులు

1003చూసినవారు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో గత రాత్రి జనంపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఎదురుతిరిగిన జనం రాళ్లతో దాడి చేసి పోలీసులను పరిగెత్తించారు. దీంతో నిన్న రాత్రి దర్శిలో ఉద్రికత్త నెలకొంది. కాగా, మధ్యాహ్నం పోలింగ్ సమయంలో నగర పంచాయతీ పరిధిలోని 132 పోలింగ్ బూతులో దర్శి 2 వ వార్డు టీడీపీ కౌన్సిలర్​ వేమిరెడ్డి చెన్నారెడ్డి పోలింగ్​ బూత్​ లో నానా హంగామా సృష్టించి ఈవీఎంను పగులకొట్టారు.

సంబంధిత పోస్ట్