టోల్ అడిగినందుకు కారుతో ఢీ కొట్టాడు (Video)

16639చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఢిల్లీ- మీరట్ ఎక్స్‌ప్రెస్ వేపై ఉన్న కాశీ టోల్ ప్లాజా వద్ద ఘోరం జరిగింది. టోల్ ఫీజు చెల్లించాలని అడిగినందుకు ఓ వాహనదారుడు సిబ్బందిని కారుతో ఢీకొట్టాడు. ఫాస్టాగ్ లేకపోవడంతో డబ్బులు చెల్లించాలని సిబ్బంది అడిగారు. వారితో వాగ్వాదానికి దిగిన కారు డ్రైవర్.. దుర్భాషలాడుతూ ముందు నిల్చున్న మహిళ పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో సదురు ఉద్యోగినికి తీవ్ర గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్