పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏడిద భాస్కరరావు అనే చెప్పులు కుట్టుకునే సామాన్య వ్యక్తి పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. భాస్కర్ రావు డిగ్రీ వరకు చదివాడు. అయితే పిఠాపురంలో పత్రీ సమస్య తనకు తెలుసు అని భాస్కర్ రావు తెలిపారు. మరికొద్దిరోజుల్లో జరగబోయే పిఠాపురం నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని భాస్కర్ రావు ఓటర్లకు పిలుపునిచ్చారు.