పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం

129678చూసినవారు
పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం
పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి, వికలాంగులు, వృద్ధులకు ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. వీరు సచివాలయానికి రావాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి గ్రామ, వార్డు సచివాలయాలు పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది.

సంబంధిత పోస్ట్