జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత

389816చూసినవారు
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం కో-ఆర్డినేటర్‌గా ఉన్న పితాని బాలకృష్ణ.. జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ముమ్మిడివరం జనసేన సీటు నిరాకరించడంతో.. తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు.

సంబంధిత పోస్ట్