ఎమ్మెల్యేగా గెలిచిన టీచర్

1090చూసినవారు
ఎమ్మెల్యేగా గెలిచిన టీచర్
సాలూరు తొలి మహిళా ఎమ్మెల్యేగా టీడీపీ కూటమి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి చరిత్ర సృష్టించారు. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా సాలూరు బరిలో దిగిన ఆమె భారీ మెజార్టీతో గెలుపొందింది. డిగ్రీ వరకు చదివిన సంధ్యారాణి.. గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయురాలిగా పని చేశారు. 1972లో ఎమ్మెల్యేగా, 2014లో ఎమ్మెల్సీగా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా ఉన్నారు

సంబంధిత పోస్ట్