సీఎం జగన్ ను ఇమిటేట్ చేసిన యువకుడు

79చూసినవారు
నంద్యాల జిల్లాలో 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర కొనసాగుతుంది. ఎర్రగుంట్ల అనే గ్రామంలో సీఎం జగన్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ అనే యువకుడు సీఎం జగన్ ను ఇమిటేట్ చేశారు. మన పాలనలో కులం చూడం.. మతం చూడం.. పార్టీ చూడం అనే జగన్ మాటలను ప్రసాద్ ఇమిటేట్ చేశాడు. అతడి మిమిక్రీకి ఫిదా అయిన సీఎం జగన్ నవ్వులు చిందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్