ఒక్క ఓటరు కోసం 10 మంది పోలింగ్ సిబ్బంది

60చూసినవారు
ఒక్క ఓటరు కోసం 10 మంది పోలింగ్ సిబ్బంది
గిర్ అడవుల్లోని బనెజ్ ప్రాంతంలో ప్రత్యేక పోలింగ్ స్టేషన్‌ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుంది. 2007లో ఇక్కడ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు అక్కడి బనేశ్వర్ మహాదేవ్ ఆలయంలో మహంత్ హరిదాస్‌జీ ఉదాసీన్ అనే ఒకే ఒక ఓటరు ఉండేవాడు. ఆయన ఒక్కరి కోసం స్థానిక అటవీశాఖ కార్యాలయంలో పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేసేవారు. అడవిలో 25 కి.మీ ప్రయాణించి, 10 మంది పోలింగ్ సిబ్బంది వెళ్లేవారు. 2019లో హరిదాస్ ఉదాసీన్ మరణించారు.

సంబంధిత పోస్ట్