ప్రియురాలి తండ్రిని చంపిన యువకుడు

71చూసినవారు
ప్రియురాలి తండ్రిని చంపిన యువకుడు
విజయవాడలోని బృందావన్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వ్యాపారి రామచంద్రకు ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న కుమార్తె ఉంది. ఆమెను వ్యాయామ ఉపాధ్యాయుడు (పీఈటీ) శివమణికంఠ నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. శివమణికంఠ బిహేవియర్ నచ్చక యువతి వదిలేసింది. దాంతో యువతిని శివమణికంఠ వేధించసాగాడు. దాంతో యువతి తండ్రి రామచంద్ర మందలించాడు. కోపం పెంచుకున్న శివమణికంఠ యువతి తండ్రిని హతమార్చాడు. ఈ మేరకు పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్