అక్టోబర్ 22 నుంచి ఆధార్ క్యాంపులు

54చూసినవారు
అక్టోబర్ 22 నుంచి ఆధార్ క్యాంపులు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. అక్టోబర్ 22 నుంచి ఏపీ ప్రభుత్వం ఆధార్ ప్రత్యేక క్యాంపులు చేపట్టనుంది. గ్రామ, వార్డు సచివాలయాలు, కాలేజీలు, స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లలో నాలుగు రోజుల పాటు ఈ క్యాంపులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్‌డేట్, డెమోగ్రాఫిక్ అప్‌డేట్, ఈ-ఆధార్ వంటి సేవలందించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్