CIDకి నటి కాదంబరి జత్వానీ కేసు

72చూసినవారు
CIDకి నటి కాదంబరి జత్వానీ కేసు
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు సీఐడీ అధికారులు ఈ కేసుపై మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తును ప్రారంభించనున్నారు. కేసు వివరాలను ఇబ్రహీంపట్నం పోలీసులు సీఐడీకి అందజేయనున్నారు. ఈ కేసు వెనుక వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నట్లు విచారణలో తేలింది. విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్