ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్

70చూసినవారు
ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ వారికి, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ఒకే రోజు రెండు విడతలు పరీక్షలు జరుగుతాయి.

సంబంధిత పోస్ట్